అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్‌సీ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్
నాయకత్వంఎన్ రంగస్వామి
స్థాపన2011 ఫిబ్రవరి 7
ప్రధాన కార్యాలయంపుదుచ్చేరి
కూటమిజాతీయ ప్రజాస్వామ్య కూటమి
ఓటు గుర్తు
சாடி
వెబ్ సిటు
http://allindianrcongress.com
Political parties
Elections

అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ (సంక్షిప్తంగా ఏఐఎన్ఆర్‌సీ , ఆంగ్లం: AINRC)[1] భారతదేశానికి చెందిన ఒక రాజకీయ పార్టీ. ప్రస్తుత పుదుచ్చేరి ముఖ్యమంత్రి అయిన ఎన్ రంగస్వామి 2011 ఫిబ్రవరి 7 న ఈ పార్టీని స్థాపించాడు. 2011 లో, ఇది AIADMK తో ఒక కూటమిని ఏర్పాటు చేసి పుదుచ్చేరి అసెంబ్లీ అధికార భాద్యతలు చేపట్టింది. ప్రస్తుత శాసనసభలో దీనికి 14 మంది సభ్యులు ఉన్నారు. ఈ పార్టీ అభ్యర్థి రాధాకృష్ణన్ 2014 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాడు.

మూలాలు[మార్చు]

  1. "Full Form of AINRC". FullForms (in ఇంగ్లీష్). Retrieved 2021-07-01.

బయటి లింకులు[మార్చు]

http://allindianrcongress.com/organization.htm Archived 2012-04-03 at the Wayback Machine