Jump to content

ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం

వికీపీడియా నుండి


ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
నాయకుడుఎడపడి కె. పలనిసామి
పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ఎం. తంబిదురై
రాజ్యసభ నాయకుడుఎ. నవనీతక్రిష్ణన్
స్థాపకులుఎం.జి.రామచంద్రన్
స్థాపన తేదీ17 అక్టోబరు 1972 (52 సంవత్సరాల క్రితం) (1972-10-17)
ప్రధాన కార్యాలయంపురట్చి తలైవర్ ఎం.జి.ర్. మాళిగై,
226, అవ్వై షణ్ముగం సలై, రాయపేట, చెన్నై - 600014,
తమిళనాడు, భారతదేశం
పార్టీ పత్రికNAMADHU AMMA
రాజకీయ విధానంసామాజిక ప్రజాస్వామ్యం, జనాకర్షణ
రాజకీయ వర్ణపటంకేంద్రీకరణ
ఎన్నికల కమిషను స్థితిState Party (Tamil Nadu, Puducherry)[1]
కూటమియుపిఎ (1977-1980, 1991-1996, 1999)
ఎన్.డి.ఎ.
(1998-1999 & 2004-2006)
థర్డ్ ఫ్రంట్ (2008–ప్రస్తుతం)
లోక్‌సభ స్థానాలు
1 / 543
రాజ్యసభ స్థానాలు
13 / 245
శాసన సభలో స్థానాలు
117 / 234
Election symbol

ఆల్ ఇండియా అణ్ణా ద్రవిడ మున్నేట్ర కజగం, తమిళనాడు రాష్ట్రంలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒక భారతీయ రాజకీయ పార్టీ. ఇది ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) నుండి విడిపోయి 1972 అక్టోబరు 17 న ఎం. జి. రామచంద్రన్ (ఎం.జి.ఆర్) చే స్థాపించబడింది.

1989 నుండి 2016 వరకు ఏఐఏడీఎంకె పార్టీకి జయలలిత నాయకత్వం వహించింది. అనేక సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసింది. తమిళనాడు శాసనసభలో బిజెపి మెజారిటీని గెలుచుకుంది, ఇది రాష్ట్ర చరిత్రలో అత్యంత విజయవంతమైన రాజకీయ సంస్థగా నిలిచింది. పార్టీ ప్రధాన కార్యాలయం 1986 లో ఎం.జి.ఆర్. భార్య జానకి రామచంద్రన్ పార్టీకి విరాళంగా ఇచ్చే భవనంలో నెలకొల్పారు. ఇది చెన్నైలోని రాయపేటలో ఉంది.

రాజకీయ నాయకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "List of Political Parties and Election Symbols main Notification Dated 18.01.2013" (PDF). India: Election Commission of India. 2013. Archived from the original (PDF) on 24 అక్టోబరు 2013. Retrieved 9 May 2013.

వెలుపలి లంకెలు

[మార్చు]