ఘంటశాల నిర్మల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘంటశాల నిర్మల

ఘంటశాల నిర్మల స్త్రీవాద కవయిత్రి.[1] ఆమె దాదాపు ఇరవై సంవత్సరాలపాటు విజయవాడలో జర్నలిస్టుగా పనిచేసి, ప్రస్తుతం హైదరాబాదులో వివిధ సంస్థలకు అనువాదకురాలిగా, డాక్యుమెంటేషన్ స్పెషలిస్టుగా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నది.

కవితలు[మార్చు]

ఆమె రాసిన మొదటి కవిత ‘జల్లులు’. ఆమెకు పేరు తెచ్చిపెట్టిన తొలి కవిత ‘ఈ సహారాకు ఏ సమీరాలూ రావు’. ఎ కాల్ గళ్స్ మోనోలాగ్ ; ‘జుగల్బందీ’.. మొదలైన కవితలు ఘంటశాల నిర్మల గారిని, కవయిత్రిగా ఉన్నతస్థానంలో నిలబెట్టాయి.

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "The Hindu : Notes of anguish". www.thehindu.com. Retrieved 2019-07-14.
  2. Eenadu. "Latest Telugu News, Headlines - EENADU". www.eenadu.net. Archived from the original on 2019-07-14. Retrieved 2019-07-14.

బయటి లంకెలు[మార్చు]