చామర్తి కనకయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చామర్తి కనకయ్య తెలుగు రచయిత. ఆయన కనక ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు.[1]

విశేషాలు[మార్చు]

ఇతడు తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు గ్రామంలో 1933, అక్టోబర్ 24వ తేదీన జన్మించాడు.ఇతడు ఇంగ్లీషు తెలుగు భాషలలో పట్టభద్రుడు. ఇతడు తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీవిరమణ చేశాడు.

రచనలు[మార్చు]

  1. అద్దానికి అటూ ఇటూ
  2. ఒప్పందం
  3. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
  4. పతివ్రత
  5. ఇంద్రధనుస్సులో సంగీతం
  6. విరజాజి మరుమల్లి

పురస్కారాలు[మార్చు]

  1. 2006లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే బుర్రా వెంకటసుబ్రహ్మణ్యం స్మారక పురస్కారం.

మరణం[మార్చు]

ఇతడు 2010, ఫిబ్రవరి 21వ తేదీన కాకినాడలో మరణించాడు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]