బదరీనాథ్ మఠం

వికీపీడియా నుండి

జ్యోతిర్మఠము అని పిలిచే బదరీనాధ్ ఆశ్రమం ఆది శంకరులు స్థాపించిన నాలుగు మఠాలలో ఒకటి. దీనిని ఉత్తరామ్నాయ మనీ, బదరికాశ్రమం అని కూడా అంటారు.

[మార్చు] మఠ విశేషాలు

  • ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం.
  • పీఠ దేవత నారాయణుడు
  • పీఠ శక్తి పూర్ణగిరి.
  • పీఠ తీర్థం అలకనంద(గంగానది).

వీరిది నందవాళ సాంప్రదాయం. ఈ మఠ సన్యాసులు "గిరి","పర్వత","సాగర" యోగపట్టములను ధరిస్తారు. ఇక్కడ అథర్వణ వేదము ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. అయమాత్మా బ్రహ్మ అనేది ఈ మఠపు మహావాక్యము. ఈ మఠానికి తోటకాచార్యుడు మొదటి అధిపతి. భారతదేశపు ఉత్తర భాగం ఈ మఠం పరిధిలోకి వస్తుంది.


[మార్చు] ఇవికూడా చూడండి

పేజీకి సంభందించిన లింకులు