మట్టిలో మాణిక్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మట్టిలో మాణిక్యం
సినిమా పోస్టర్
దర్శకత్వంబి.వి.ప్రసాద్
తారాగణంచలం,
జమున ,
భానుమతి
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1971
భాషతెలుగు

మట్టిలో మాణిక్యం 1971 లో బి. వి. ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో చలం, జమున, భానుమతి ప్రధాన పాత్రలు పోషించారు.


1972: జాతీయ నగదు బహుమతి

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  1. నా మాటే నీ మాటై చదవాలి - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ
  2. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత సాగాలి పూలబాట - పి.సుశీల - రచన: గోపి
  3. రిమ్ జిమ్ హైదరబాదు, రిక్షవాలా జిందాబాదు - ఎస్.పి.బాలు - సి.నా.రె
  4. వస్తీ ఇస్తా నా మూగమనసు పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ
  5. శరణం నీ దివ్య చరణం నీ నామమెంతో మధురం - భానుమతి - దాశరథి
  6. పల్లెటూరి బైతుగాడు డియ్యాలో అహ డియ్యాలో - పి.సుశీల, ఎస్.పి.బాలు బృందం - రచన: రాజశ్రీ

మూలాలు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.