మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ
రకంసెమినరీ
స్థాపితం1996
అనుబంధ సంస్థసెరాంపూర్ కళాశాల (విశ్వవిద్యాలయం), సెరంపూర్ 712 201, హుగ్లీ జిల్లా, పశ్చిమ బెంగాల్
ప్రధానాధ్యాపకుడురెవ్ డా. కె. డేవిడ్ ఉధ్యకుమార్
చిరునామకొమ్మాది రోడ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
17°49′39″N 83°20′36″E / 17.82750°N 83.34333°E / 17.82750; 83.34333
కాంపస్అర్బన్
జాలగూడుmctvizag.wordpress.com

మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ అనేది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విశాఖపట్నంలో ఉన్న ఒక ఎక్యుమెనికల్ థియోలాజికల్ సెమినరీ. ఇది 1996లో స్థాపించబడిన విజన్ నేషనల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన విభాగ సంస్థ.[1]

ఈ సంస్థ 2003 నుండి సెరాంపూర్ కళాశాల సెనేట్‌కు అనుబంధంగా ఉంది. గుంటూరులోని బెతెల్ బైబిల్ కళాశాలతోపాటు, వేదాంతశాస్త్రంలో విశ్వవిద్యాలయ గుర్తింపు పొందిన గ్రాడ్యుయేట్-స్థాయి కోర్సులను అందించే ఆంధ్రా ప్రాంతంలోని రెండు సెమినరీలలో ఇదీ ఒకటి.

కళాశాల[మార్చు]

ఇది బ్యాచిలర్ ఆఫ్ డివినిటీతోపాటు ఇతర డిగ్రీలని అందిస్తుంది. రోజు ఉదయం 8 గంటల నుండి ప్రార్థనా మందిరంలో ఆరాధనతో ప్రారంభమవుతుంది. వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థనలు చేస్తారు.

ఫ్యాకల్టీ[మార్చు]

  • మిషన్స్ - రెవ. డా. కె. డేవిడ్ ఉదయకుమార్
  • పాత టెస్టమెంట్ - మిస్టర్ ఆర్. సతీష్ కరుణ్
  • కొత్త టెస్టమెంట్ - రెవ. దేవకృపా వరకుకుమార్
  • థియాలజీ - రెవ. జాన్ పీటర్ పాల్
  • మతాలు - మిస్టర్ సీమించన్ చోంగ్లోయ్.
  • క్రైస్తవ మత చరిత్ర - రెవ.పి.ఎస్.చిట్టి బాబు
  • కౌన్సెలింగ్ - రెవ. లీలా గ్రేస్
  • ఇంగ్లీష్ - మిస్టర్ ఆర్. ఎలుజై

మూలాలు[మార్చు]

  1. History[permanent dead link] at the Vision Nationals website.