ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ
Jump to navigation
Jump to search
ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ [1] 1996 లో ఏర్పాటయింది. వృత్తిపర విలేకరుల నైపుణ్యాలు, ప్రమాణాలు పెంచడం, వార్తల విషయంలో బోధన, పరిశోధనను ప్రోత్సహించడానికి, సమన్వయ పరచడం, దీని ముఖ్యోద్దేశాలు.
నవంబరు 8, 2020 నాడు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి నియమితులయ్యారు. [2]
పుస్తకాలు[మార్చు]
ఇది ప్రచురించిన పుస్తకాలు [3], అంతర్జాలంలో ఉచితంగా లభ్యం.
- గ్రామీణ విలేఖరులు-వార్తా వనరులు
- విలేఖరి యోగ్యతలు: సత్య నిష్ఠ
- పత్రికా భాష
- విలేఖరి వ్యక్తిత్వ వికాసం
- కంప్యూటరే ఇక కలం కాగితం, పొత్తూరి వెంకటేశ్వరరావు
- ప్రభుత్వం - పత్రికలు, డా సివి నరసింహారెడ్డి
- జర్నలిస్టుల నైతిక ప్రవర్తనా నియమావళి, (ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)
- విలేఖరి- చట్టాలు
- తెలుగు పత్రికల భాష - కొన్ని సూచనలు, నండూరి రామమోహన రావు, 2004
- సమాచార హక్కు చట్టం, 2005, వర్కింగ్ జర్నలిస్టుల శిక్షణ మాన్యువల్
- పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు, సం:చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ,2004 [4]
ఆర్కైవులు[మార్చు]
పాత పత్రికలు, మేగజైన్లు ఉదాహరణగా కొద్ది పేజీల నకళ్లను దీని వెబ్సైటులో భద్రపరచారు.
ఇవీచూడండి[మార్చు]
వనరులు[మార్చు]
- ↑ "ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ". Archived from the original on 2017-05-20. Retrieved 2010-09-30.
- ↑ వన్ ఇండియా. 2020-11-08 https://telugu.oneindia.com/news/andhra-pradesh/senior-journalist-devireddy-srinath-reddy-appointed-ap-press-academy-chairman-orders-issued-by-the-256873.html. Retrieved 2021-01-24. Missing or empty
|title=
(help) - ↑ "ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ పుస్తకాలు". Archived from the original on 2010-09-20. Retrieved 2010-09-30.
- ↑ పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు, సం:చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ,2004