ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం
Jump to navigation
Jump to search
![]() ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం లోగో | |
ఆశయం | తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ |
---|---|
స్థాపన | సెప్టెంబరు 13, 2015 |
ప్రధాన కార్యాలయాలు | విజయవాడ |
సేవా | ఆంధ్రప్రదేశ్ |
సేవలు | సాహితీ కార్యక్రమాలు |
అధికారిక భాష | తెలుగు |
అధ్యక్ష్యుడు | సోమేపల్లి వెంకట సుబ్బయ్య |
ప్రధాన కార్యదర్శి | చలపాక ప్రకాష్ |
గౌరవ అధ్యక్షులు | బి హనుమారెడ్డి |
ముఖ్యమైన వ్యక్తులు | అడిగోపుల వెంకటరత్నం ఎస్.ఆర్.భల్లం సి ఎన్ చంద్రశేఖర్ |
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం(ఆంగ్లం: Andhra Pradesh Writers Assosiation), నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్ర రచయితలను ఒకే వేదిక పైకి తీసుకువస్తూ రాష్ట్ర రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ సెప్టెంబరు 13, 2015న ఏర్పాటు అయ్యింది. మొదటి కార్యవర్గం కుడా ఎన్నికయింది.[1] [2]
కార్యవర్గం[మార్చు]
- అధ్యక్ష్యులు - సోమేపల్లి వెంకట సుబ్బయ్య
- ప్రధానకార్యదర్శి - చలపాక ప్రకాష్
- గౌరవాధ్యక్షులు - బి హనుమారెడ్డి
- కోశాధికారి - బొమ్ము ఉమామహేశ్వర రెడ్డి ఎన్నికయ్యారు.[3]
ప్రచురణలు[మార్చు]
- రచయితలు..ప్రచురణకర్తలు విధిగా పాటించవలసిన ప్రాథమిక కర్తవ్యాలు - 2018[4]
ఇది ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న పుస్తకాల విషయంలో రచయితలు పాటించాల్సిన విధి విధానాల గూర్చి చలపాక ప్రకాష్ చేసిన సంకలనం.
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ http://m.newshunt.com/india/telugu-newspapers/andhra-pradesh/prakasam/aandhrapradesh-rachayitala-sangham-aavirbhaavam_44139357/c-in-l-telugu-n-apradesh-ncat-prakasam[permanent dead link]
- ↑ http://www.prajasakti.com/Content/1761070
- ↑ http://www.sakshi.com/news/home-latest-news/release-the-logo-of-the-society-of-authors-316090
- ↑ http://www.prajasakti.com/Content/2013333