ఆకెళ్ళ రవిప్రకాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకెళ్ళ రవిప్రకాష్

ఆకెళ్ళ రవిప్రకాష్ ఐ.ఎ.ఎస్. అధికారి, రచయిత. అండమాన్, నికోబార్ దీవుల రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో నాలుగేళ్ల పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సహకార సంస్థ (జిసిసి) వైస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ గా భాద్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సాంస్కృతిక, శిక్షణ, పరిశోధన మిషన్ ( టి.సి.ఆర్ & టి.ఎం.) మిషన్ డైరెక్టర్ గా పనిచేసారు.

ఆకెళ్ళ రవిప్రకాష్ కొత్త మొహంజదరో, ఇసుక గుడి, ప్రేమ ప్రతిపాదన 'రైలు ప్రయాణం' 'భూమి పుట్టినరోజు' కవితా సంకలనాలను వెలువరించారు.

అవార్డులు[మార్చు]

మొజాయిక్‌ సాహిత్య సంస్థ గత మూడేళ్లుగా ప్రదానం చేస్తున్న వార్షిక సాహిత్య పురస్కారాలు 'అక్షర గోదావరి' కవిత్వ అవార్డు, 2018కి గాను ఆకెళ్ళ రవిప్రకాష్‌కు ప్రకటించడం జరిగింది. ఇదే అవార్డుల వేదికపై జులై 17న, విశాఖలో, కథకు గంటేడ గౌరునాయుడు, విమర్శ ప్రక్రియకు సీతారాం, ఈ అక్షరగోదావరి పురస్కారాలు స్వీకరిస్తున్నారు. ప్రసరించే ఈ కవిత్వ రవి ప్రకాశం, మరింతగా విభాప్రభాతాలకు దారితీయాలని సాహిత్యలోకం ఆశిస్తోంది.

ఆకెళ్ళ రవి ప్రకాష్ భూమిపుట్టిన రోజు కవిత్వ సంపుటి పై వచ్చిన సమీక్ష

Source : http://m.prajasakti.com/Article/NetiPratyekam/2053049[permanent dead link]