ఆత్కూరు
ఆత్కూరు | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°33′52″N 80°51′11″E / 16.564496°N 80.853017°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | గన్నవరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521286 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
ఆత్కూరు కృష్ణా జిల్లా గన్నవరం (కృష్ణా జిల్లా) మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 286., ఎస్.టి.డి.కోడ్ = 08676.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
సమీప మండలాలు[మార్చు]
రవాణా సౌకర్యాలు:[మార్చు]
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
గ్రామంలో ప్రధానమైన పంటలు[మార్చు]
గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
స్వర్ణభారత్ ట్రస్ట్, విజయవాడ ఛాప్టర్[మార్చు]
కేంద్రమంత్రి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సారథ్యంలో, అయన కుమార్తె దీపావెంకట్ నేతృత్వంలో, సేవాధృక్పథంలో సాగుచున్న ఈ సంస్థ, 2016,జనవరి-10 నుండి, ఆత్కూరు గ్రామం కేంద్రంగా, అమరావతి పరిధిలో తన కార్యకలాపాలకు శ్రీకారం చుడుతున్నది. ఈ ట్రస్టును 2016,జనవరి-10న కేంద్ర హోంమత్రి శ్రీ రాజనాథ్ సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మమంత్రి శ్రీ వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
సంస్థ ఆశయాలు[మార్చు]
పేదలకు సాధరణ ఆరోగ్యసేవలను అందుబాటులో ఉంచడం, గ్రామీణ యువతీయువకులకు స్వయం ఉపాధికి దోహదం చేసే అంశాలలో శిక్షణ, వృత్తి నైపుణ్యాలను పెంచే తర్ఫీదు, కంప్యూటరు పరిఙానాన్ని పెంపొందింపజేయడం, రైతులకు తోడ్పాటు అందించే ఐదు లక్ష్యాలతో ప్రస్తుతం ఆత్కూరులోని ఈ సంస్థకు అంకురార్పణ జరిగింది. [1]
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
[1] ఈనాడు అమరావతి; 2016,జనవరి-11; 10వపేజీ.