దొంగ బంగారం
స్వరూపం
(ఆనంద జ్యోతి నుండి దారిమార్పు చెందింది)
| దొంగ బంగారం (1964 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | వి.ఎన్.రెడ్డి ఏ.ఎస్.ఏ.సామి |
|---|---|
| నిర్మాణం | పి.ఎస్.వీరప్ప |
| కథ | జవర్ సీతారామన్ |
| తారాగణం | ఎం.జి.రామచంద్రన్ దేవిక కమల్ హాసన్ |
| నిర్మాణ సంస్థ | హరిహరన్ ఫిలిమ్స్ వారి |
| విడుదల తేదీ | అక్టోబర్ 30, 1964[1] |
| దేశం | భారత్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
దొంగ బంగారం తమిళం నుండి డబ్బింగ్ చేసి తెలుగులో విడుదలచేసిన సినిమా. తమిళ మూలం సినిమా ఆనంద జోది (ஆனந்த ஜோதி, 1963).[2] ఈ చిత్రం 1964 అక్టోబర్ 30 వ తేదీ విడుదల . ఎం జి.రామచంద్రన్,దేవిక జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం వి. ఎన్. రెడ్డి, ఎ. ఎస్. ఎ. స్వామీ చేపట్టారు.సంగీతం సత్యం అందించారు.
తారాగణం
[మార్చు]- ఎం.జి.రామచంద్రన్
- దేవిక
- కమల్ హాసన్
- ఎం.ఆర్.రాధా
- మనోరమ
- పి.ఎస్.వీరప్ప
- ఎస్. ఎ. అశోకన్
- జవర్ సీతారామన్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: వి.ఎన్ రెడ్డి- ఎ.ఎస్.ఎ.స్వామి
- సంగీతం: సత్యం
- కథ: జవర్ సీతారామన్
- మాటలు: అనిశెట్టి సుబ్బారావు
- పాటలు: అనిశెట్టి సుబ్బారావు
- నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల , ప్రతివాది భయంకర శ్రీనివాస్
- ఎడిటింగ్: బి.గోపాలరావు
- నిర్మాత: పి.ఎస్.వీరప్ప
- నిర్మాణ సంస్థ: హరిహరన్ ఫిలింస్
- విడుదల:30:10:1964.
పాటలు
[మార్చు]- కన్నెలేత మనసే విరహం మరువనే లేదా ప్రణయ దివ్యజ్యోతి - పి. సుశీల
- దేవుడు ఉన్నాడా ఇలలో కంటికి కనరాడా వేదన కనలేడా - ఘంటసాల
- భారత పౌరులు మనమేనోయి మన ఆదర్శం మనమేనోయి - ఘంటసాల బృందం
- మాయలుచేసే మాటలలో మనసులు ఏకమాయెనులే - ఘంటసాల, పి. సుశీల
- ముద్దుగా మాటాడి మోజులో పడిపోన గొప్ప మొనగాడులే - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్
- రేయి పగలు దిగులు పడుదువేలయ్యా కలతలన్నీ - పి. సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "దొంగ బంగారం". ఆంధ్రపత్రిక. 30 అక్టోబరు 1964. p. 3. Archived from the original on 2021-05-04. Retrieved 2021-05-03.
{{cite news}}: More than one of|archivedate=and|archive-date=specified (help); More than one of|archiveurl=and|archive-url=specified (help) - ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2009/06/1964.html?m=1[permanent dead link]