ఎం. శిఖామణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. శిఖామణి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1989
నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గం
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 2009
నియోజకవర్గం కోడుమూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1930
మునగపాడు, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానం ఎం. మణిగాంధీ (కుమారుడు)
వృత్తి రాజకీయ నాయకుడు

ఎం. శిఖామణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కోడుమూరు నియోజకవర్గం నుండి ఏడుసార్లు పోటీ చేసి, 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఆ తరువాత 1994 నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

శాసనసభకు ఎన్నిక[మార్చు]

సంవత్సరం విజేత పేరు పార్టీ సమీప ప్రత్యర్థి పార్టీ
2004 ఎం. శిఖామణి కాంగ్రెస్ పార్టీ ఆకెపోగు ప్రభాకర్‌ తె.దే.పా
1999 ఎం. శిఖామణి కాంగ్రెస్ పార్టీ వై జయరాజు తె.దే.పా
1994 ఎం. శిఖామణి కాంగ్రెస్ పార్టీ బంగి అనంతయ్య తె.దే.పా
1989 ఎం. మదన గోపాల్ స్వతంత్ర ఎం. శిఖామణి తె.దే.పా
1985 ఎం. శిఖామణి[2] తె.దే.పా దామోదరం మునుస్వామి కాంగ్రెస్ పార్టీ
1983 దామోదరం మునుస్వామి కాంగ్రెస్ పార్టీ (ఐ) ఎం. శిఖామణి తె.దే.పా
1978 దామోదరం మునుస్వామి కాంగ్రెస్ పార్టీ ఎం. శిఖామణి కాంగ్రెస్ పార్టీ (ఐ)

మూలాలు[మార్చు]

  1. Sakshi (15 March 2019). "జిల్లాలో హైట్రిక్‌ వీరులు." Sakshi. Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
  2. Sakshi (2019). "కొడుమూరు నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 13 June 2022. Retrieved 13 June 2022.