ఎం. శ్రీధర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిదుల శ్రీధర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, కవి, రచయిత. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ ఛైర్మన్‌గా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

శ్రీధర్‌ రెడ్డి 1945లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా (ప్రస్తుతం వికారాబాద్ జిల్లా), కుల్కచర్ల మండలంలోని, చెల్లాపూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

మరణం[మార్చు]

ఎం. శ్రీధర్‌ రెడ్డి ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్య పొందుతూ 2023 జనవరి 02న మరణించాడు.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. Eenadu (3 January 2023). "తొలితరం ఉద్యమ నేత శ్రీధర్‌రెడ్డి కన్నుమూత". Archived from the original on 3 January 2023. Retrieved 3 January 2023.
  2. Sakshi (3 January 2023). "తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్‌రెడ్డి కన్నుమూత". Archived from the original on 3 January 2023. Retrieved 3 January 2023.
  3. Namasthe Telangana (3 January 2023). "తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్‌రెడ్డి ఇకలేరు". Archived from the original on 3 January 2023. Retrieved 3 January 2023.