ఏది పాపం? ఏది పుణ్యం?
Jump to navigation
Jump to search
ఏది పాపం? ఏది పుణ్యం? (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వాసు |
---|---|
తారాగణం | చంద్రమోహన్ , మాధవి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | టి.వి.ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఏది పాపం? ఏది పుణ్యం? 1979లో విడుదలైన తెలుగు సినిమా. టి.వి.ఫిలింస్ పతాకంపై కె.మహేంద్ర, త్రిపురమల్లు వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, మాధవి, మోహన్ బాబు, కె.వి.చలం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం[మార్చు]
- చంద్రమోహన్
- మాధవి
- మోహన్ బాబు
- కె.వి.చలం
- సారథి
సాంకేతిక వర్గం[మార్చు]
- సంభాషణలు, పాటలు: మైలవరపు గోపి
- సంగీతం: చెళ్లపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: పాచు
- కూర్పు: చౌదుల సుబ్బారావు
- నిర్మాతలు: కె.మహేంద్ర, త్రిపురమల్లు వెంకటేశ్వర్లు
- దర్శకత్వం: కె.వాసు
- బ్యానర్: టి.వి.ఫిలింస్
- విడుదల తేదీ: 1979 ఫిబ్రవరి 9
పాటలు[మార్చు]
- సందెకాడొస్తావు సై సై అంటావు
- కాలమిలా ఆగిపోనీ...
మూలాలు[మార్చు]
- ↑ "Edhi Papam Edhi Punyam (1979)". Indiancine.ma. Retrieved 2020-08-20.