కదంబూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కదంబూర్ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఒక శాసనసభ నియోజకవర్గం. ఇది 1952 నుండి 1962 వరకు ఉనికిలో ఉంది.

శాసనసభ సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1952[1] వేణుగోపాల కృష్ణస్వామి భారత జాతీయ కాంగ్రెస్
1957[2] ఎస్. సంగిలి & కె. రామసుబ్బు భారత జాతీయ కాంగ్రెస్
1962[3] ఎస్. సంగిలి భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు[మార్చు]

1957[మార్చు]

1957 మద్రాసు శాసనసభ ఎన్నికలు  : కదంబూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ కె. రామసుబ్బు 34,155 29.28% -15.01%
ఐఎన్‌సీ సంగిలి (SC) 27,787 23.82% -20.47%
స్వతంత్ర ఎస్. అరుణాచల నాడార్ 13,447 11.53%
స్వతంత్ర వి. సుప్పయన్ (SC) 9,867 8.46%
స్వతంత్ర మరినాయకర్ 9,096 7.80%
స్వతంత్ర ఎం. మారియప్పన్ 8,865 7.60%
సిపిఐ ముత్యా (SC) 6,770 5.80%
స్వతంత్ర వేలాయుడం (SC) 6,669 5.72%
మెజారిటీ 6,368 5.46% -18.82%
పోలింగ్ శాతం 1,16,656 72.29% 21.63%
నమోదైన ఓటర్లు 1,61,364

1952[మార్చు]

1952 మద్రాసు శాసనసభ ఎన్నికలు  : కదంబూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఐఎన్‌సీ వేణుగోపాల కృష్ణస్వామి 17,000 44.29% 44.29%
స్వతంత్ర సుబ్బయ్య నాయకర్ 7,682 20.01%
సోషలిస్టు కృష్ణస్వామి 6,343 16.53%
KMPP కరుణాకర పాండియన్ 3,943 10.27%
స్వతంత్ర జాన్ 3,414 8.89%
మెజారిటీ 9,318 24.28%
పోలింగ్ శాతం 38,382 50.67%
నమోదైన ఓటర్లు 75,752

మూలాలు[మార్చు]

  1. "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Madras" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 27 January 2013. Retrieved 2014-10-14.
  2. "Statistical Report on General Election, 1957 : To the Legislative Assembly of Madras" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 27 Jan 2013. Retrieved 2015-07-26.
  3. "1962 Madras State Election Results, Election Commission of India" (PDF). Archived from the original (PDF) on 27 Jan 2013. Retrieved 19 April 2009.