చర్చ:పానుగంటి లక్ష్మీ నరసింహారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


"భరత దేశం చక్కన్ని పాడి ఆవు" -- కాదు, "భరత ఖండంబు చక్కని పాడి ఆవు". ఇది రాసింది, చిలకమర్తి లక్ష్మీ నరసింహం అనుకుంటాను. సరిచూడగలరు. __చదువరి 00:44, 29 నవంబర్ 2005 (UTC)

ఇంతకు ముందు ఈ పేజీ తొలగించబడి ఉంది. కారణము నాకు తెలియకుండుటచే నావద్ద ఉన్న కొంత సమాచారంతో మళ్ళీ కొత్తపేజీ సృష్టించాను. ఒకవేళ ఏదైనా అభ్యంతర సమాచారమైతే పరిశీలించి ఈ పేజీ తగినది కాకుంటే తొలగించవచ్చు.ధన్యవాదాలు..విశ్వనాధ్. 06:36, 20 నవంబర్ 2007 (UTC)
గతంలో సరైన సమాచారం లేకపోవడం చేత తొలగించినట్లు గమనించాను. ఇప్పుడు మీరు సృష్టించిన పేజీతో ఇబ్బందేమీ లేదండి. మీరు కొనసాగించవచ్చు. __చదువరి (చర్చరచనలు) 06:52, 20 నవంబర్ 2007 (UTC)


పానుగంటి లక్ష్మీ నరసింహం 1940 జనవరి 1 న మరణించాడని ఇంతకు ముందు వ్రాశారు. నావద్ద ఉన్న ఒక పుస్తకంలో 1940 అక్టోబరు 7న మరణించాడు అని ఉంది గనుక మార్చాను. మరేదైనా ఆధారముంటే సరి చూడగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:04, 8 జనవరి 2009 (UTC).[ప్రత్యుత్తరం]

  • ముదిగొండ వీరభద్రరావు సంపాదకత్వం వహించిన సాక్షి 1991 ముద్రణలొ పానుగంటి వారి జీవిత సంగ్రహంలో 1-1.1940 తెల్లవారు జామున 2.30 నిముషములకు దేహము చాలించినట్లుగా వ్రాయబడినది. Makers of Indian Literature by same author లో కూడా ఇదే తేదీ నిర్ధారించారు.Rajasekhar1961 13:31, 8 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.