చామర్తి కనకయ్య
Jump to navigation
Jump to search
చామర్తి కనకయ్య తెలుగు రచయిత. ఆయన కనక ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు.[1]
విశేషాలు[మార్చు]
ఇతడు తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు గ్రామంలో 1933, అక్టోబర్ 24వ తేదీన జన్మించాడు.ఇతడు ఇంగ్లీషు తెలుగు భాషలలో పట్టభద్రుడు. ఇతడు తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్గా పనిచేసి పదవీవిరమణ చేశాడు.
రచనలు[మార్చు]
- అద్దానికి అటూ ఇటూ
- ఒప్పందం
- ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
- పతివ్రత
- ఇంద్రధనుస్సులో సంగీతం
- విరజాజి మరుమల్లి
పురస్కారాలు[మార్చు]
- 2006లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే బుర్రా వెంకటసుబ్రహ్మణ్యం స్మారక పురస్కారం.
మరణం[మార్చు]
ఇతడు 2010, ఫిబ్రవరి 21వ తేదీన కాకినాడలో మరణించాడు.
మూలాలు[మార్చు]
ఇతర లింకులు[మార్చు]
వర్గాలు:
- All articles with dead external links
- Articles with dead external links from జూన్ 2020
- Articles with permanently dead external links
- Articles with dead external links from మే 2020
- 1933 జననాలు
- తెలుగు రచయితలు
- తెలుగు కథా రచయితలు
- 2010 మరణాలు
- తూర్పు గోదావరి జిల్లా రచయితలు
- కలం పేరుతో ప్రసిద్ధులైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యాయులు