చిత్తూరు రాణీ పద్మిని
స్వరూపం
| చిత్తూరు రాణీ పద్మిని (1963 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | చిత్రపు నారాయణమూర్తి |
|---|---|
| తారాగణం | శివాజీ గణేషన్, వైజయంతిమాల |
| సంగీతం | చంద్రం-సూర్యం |
| నిర్మాణ సంస్థ | సింధూర్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
చిత్తూరు రాణీ పద్మిని 1963, డిసెంబరు 6న విడుదలైన తెలుగు సినిమా. ఇది అదే పేరుతో వెలువడిన తమిళ సినిమాకి డబ్బింగ్. వైజయంతి మాల, శివాజీ గణేశన్, ఋష్యేంద్ర మణి, నంబియార్ మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతం చంద్రం, సూర్యం అందించారు .
తారాగణం
[మార్చు]- శివాజీగణేశన్_రాయల్ రతన్ సింగ్
- వైజయంతిమాల_ రాణి పద్మిని
- బాలయ్య_ అల్లావుద్దీన్ ఖిల్జీ
- రాగిణి
- నంబియార్_మల్లికా కపూర్
- హెలన్
- ఋష్యేంద్రమణి
- టి.పి.ముత్తులక్ష్మి
- డి.బాలసుబ్రమణీయం
- కాక రాధాకృష్ణన్
- టి.కె.సంపంగి
- కన్నన్
- కుమార్
- పి.రామసామి
- విజయ.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
- సంగీతం: చంద్రం - సూర్యం
- మాటలు - పాటలు: శ్రీశ్రీ
- నేపథ్య గాయకులు:శిష్ట్లా జానకి, ఘంటసాల వెంకటేశ్వరరావు, శ్రీకాళీ, పులపాక సుశీల
- నిర్మాణ సంస్థ: సింధూర పిక్చర్స్
- విడుదల:06:12:1963.
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలను శ్రీశ్రీ రచించాడు.[1]
| క్ర.సం. | పాట | పాడినవారు |
|---|---|---|
| 1 | ఓహో గగనతారా ఒక మాట వినరాదా | ఘంటసాల |
| 2 | అబ్ దేఖో పహలీ నజర్ అబ్ దేఖో పహలా షోగ్గాడు | ఎస్.జానకి |
| 3 | వెన్నెల దోచే మేఘం విసరెను నా యెద శోకం | పి.సుశీల |
| 4 | దేవీ విజయభవానీ చరాచరములేలు తల్లీ కల్యాణి | పి.సుశీల |
| 5 | నను పిలిచినదెవరో లలిత మలయ పవనమో - | ఘంటసాల, పి.సుశీల |
| 6 | పాటలోనే తేలిపోదు పూలబాటలోనే సాగిపోదు | శ్రీకాళి |
| 7 | రాధామాధవ గాధ కాదిది రాజాధిరాజా | పి.సుశీల |
| 8 | గానా పీనా సాగేవేళ పంతమా గజ్జకట్టే పిల్లతోను పందెమా | ఎస్.జానకి |
వనరులు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "చిత్తూరు రాణి పద్మిని - 1963 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. ఒరిజినల్ నుండి 25 మార్చి 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 March 2020.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)