Jump to content

జాతీయ రహదారి 340

వికీపీడియా నుండి
Indian National Highway 340
340
National Highway 340
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 340
మార్గ సమాచారం
పొడవు253 km (157 mi)
ముఖ్యమైన కూడళ్ళు
ఈశాన్య చివరకడప
నైఋతి చివరబెంగళూరు
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుకర్ణాటక
ప్రాథమిక గమ్యస్థానాలురాయచోటి, చిన్నమండెం, గుర్రంకొండ, మదనపల్లి, చింతామణి కర్ణాటక, హోస్కోటే, బెంగళూరు
రహదారి వ్యవస్థ

జాతీయ రహదారి 340 (ఎన్‌హెచ్ 340) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వెళ్ళే జాతీయ రహదారి. రాష్ట్రం లోని పూర్వపు రాష్ట్ర రహదారిని అప్‌గ్రేడ్ చేసి, దీన్ని కొత్త రహదారిగా రూపొందించారు. ఇది కడప, బెంగళూరులను కలుపుతోంది.[1]

మార్గం

[మార్చు]

ఇది కడపలో ప్రారంభమై చిన్నమండెం, గుర్రంకొండ, మదనపల్లిల మీదుగా కర్ణాటకలోని బెంగళూరు వెళుతుంది. దీని పొడవు 253 km (157 mi)[1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.