జింబో
Jump to navigation
Jump to search
జింబో | |
---|---|
జననం | మంగారి రాజేందర్ 1955 ![]() |
నివాస ప్రాంతం | హైదరాబాదు, తెలంగాణ |
వృత్తి | కవి, కథారచయిత, విమర్శకుడు, న్యాయవాది. |
జింబో (1955) కవి, కథారచయిత, విమర్శకుడు.
బాల్యం[మార్చు]
జింబో అసలు పేరు మంగారి రాజేందర్. ఇతను 1955లో కరీంనగర్ జిల్లాలోని వేములపాడులో జన్మించారు.[1]
జీవిత విశేషాలు[మార్చు]
వృత్తి పరంగా న్యాయమూర్తి. న్యాయవ్యవస్థపై బండారాన్ని బయటపెట్టె కథలెన్నో ఇతను రాశారు. కవిగా, కథకుడిగా ఎన్నో రచనలు రచించారు.
కథలు[మార్చు]
ఇతని కథలో కొన్ని సంపుటాల పేర్లు..
- హాజిర్ షా,
- రెండక్షరాలు
- లోపలి వర్షమై కురిసి
- రూల్ ఆఫ్ లా
- జింబో కథలు
మూలాలు[మార్చు]
- ↑ జింబో. "జింబో రెండక్షరాలు". నమస్తే తెలంగాణ. Retrieved 8 October 2017.