తెలుగువారి జానపద కళారూపాలు (పుస్తకం)

వికీపీడియా నుండి
(తెలుగువారి జానపద కళారూపాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తెలుగువారి జానపద కళారూపాలు
కృతికర్త: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
ముఖచిత్ర కళాకారుడు: బాపు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): చరిత్ర
ప్రచురణ: తెలుగు విశ్వవిద్యాలయం
విడుదల: 1992
పేజీలు: 818

తెలుగువారి జానపద కళారూపాలు మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి రచించిన విశిష్టమైన రచన. ఈ పుస్తకంలో జానపద కళలు ఆది మానవుని దగ్గరనుండి, ఇటీవలి గోల్కొండ రాజుల వరకు ఏ విధంగా అభివృద్ధి చెందిందీ వివరించారు. ఒక్కొక్క కళారూపాన్ని వివరణాత్మకంగా వివరించారు. జిల్లాల వారీగా వున్న జానపద కళారూపాలు, ప్రజానాట్యమండలి ప్రగతిశీల దృక్పథం కూడా ఇవ్వబడింది.

మూలాలు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: