దొరికితే దొంగలు (1965 సినిమా)
స్వరూపం
| దొరికితే దొంగలు (1965 సినిమా) (1965 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | పి.సుబ్రహ్మణ్యం |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, జమున |
| సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | చందమామ ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
దొరికితే దొంగలు 1965, ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. చందమామ బ్యానర్పై నిర్మాత పి. చెంగయ్య నిర్మించిన ఈ చిత్రానికి పి. సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించగా నందమూరి తారక రామారావు, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు, కాంతారావు, సూర్యకాంతం, రమణారెడ్డి నటించారు.[1]
నటీనటులు
[మార్చు]- ఎన్.టి.రామారావు _ నందనరావు
- జమున_ లత/ మాధవి (ద్వి పాత్రాభినయం)
- గుమ్మడి వెంకటేశ్వరరావు _కమిషనర్ ప్రభాకరరావు
- కాంతారావు_సుందరం
- రమణారెడ్డి_అంజి
- అల్లు రామలింగయ్య_లాయర్ బ్రహ్మయ్య
- ధూళిపాళ_ విశ్వేశ్వరయ్య
- సత్యనారాయణ_డాక్టర్ గంగాధరం
- పేకేటి
- సూర్యకాంతం_ శాంతమ్మ
- వి.నాగయ్య_ మంత్రి
- మల్లాది_ రామారావు
- జగ్గారావు_ ఇనస్పెక్టర్ ప్రకాష్
- రాజశ్రీ_అప్పలమ్మ / రోజీ(ద్వి పాత్రాభినయం)
- శారద_ కరుణ
- జయంతి_అనూరాధ .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: పి.సుబ్రమణ్యం
- కధ: కె.ఎ.ఆర్.ఆచార్య
- మాటలు: పినిశెట్టి శ్రీరామమూర్తి
- పాటలు: దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి,ఆరుద్ర
- నేపథ్య గాయకులు: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శిష్ట్లా జానకి, ఘంటసాల వెంకటేశ్వరరావు, స్వర్ణలత, పులపాక సుశీల, బెంగుళూరు లత, వి.సత్యారావు
- సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
- ఛాయా గ్రహణం: కె.ఎస్.ప్రసాద్, రాజగోపాల్, రవికాంత్ నాగయిచ్
- కూర్పు: ఎస్.ఎస్.ప్రకాష్
- నృత్యములు: హీరాలాల్, వెంపటి సత్యం, చిన్ని
- ఆర్ట్: గోడ్గాంకర్, అచ్యుతరావు
- నిర్మాతలు: పి.చెంగయ్య, డి.ఎల్.నారాయణ
- నిర్మాణ సంస్ధ:చందమామ ఫిలింస్
- విడుదల:26:02:1965.
పాటలు
[మార్చు]| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఎవరన్నారివి కన్నులని - మధువొలికె గిన్నెలవి - ఎవరన్నారివి బుగ్గలని - ఎర్రని రోజా మొగ్గలవి | సి.నారాయణరెడ్డి | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
| ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి - ఇంతుల సంగతి పూ బంతుల సంగతి | సి.నారాయణరెడ్డి | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
| ఎవరికి తెలియదులే యువకుల సంగతి - యువకుల సంగతి మీ తలబిరుసుల సంగతి | దాశరథి | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల |
| శ్రీ వేంకటేశా ఈశా శేషాద్రి శిఖరవాసా శరదిందు మందహాసా శతకోటి భానుతేజా | దాశరథి | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల, వసంత |
ఎగురుతున్నది యవ్వనము.. రచన: సి. నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, సుశీల.
ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, రచన: ఆరుద్ర , గానం.స్వర్ణలత, సత్యారావు
నాకంటి వెలుగు తమాషా తెలిసిందా, రచన: ఆరుద్ర, గానం.ఎస్.జానకి బృందం
మావయ్య చిక్కావయ్య చక్కని చుక్కకే , రచన: దాశరథి, గానం., ఎస్. జానకి బృందం
గాన
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రభూమి (31 July 2017). "దొరికితే దొంగలు (నాకు నచ్చిన చిత్రం)". Archived from the original on 9 సెప్టెంబరు 2017. Retrieved 26 February 2018.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.