Jump to content

దొరికితే దొంగలు (1965 సినిమా)

వికీపీడియా నుండి
దొరికితే దొంగలు (1965 సినిమా)
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.సుబ్రహ్మణ్యం
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ చందమామ ఫిల్మ్స్
భాష తెలుగు

దొరికితే దొంగలు 1965, ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. చందమామ బ్యానర్‌పై నిర్మాత పి. చెంగయ్య నిర్మించిన ఈ చిత్రానికి పి. సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించగా నందమూరి తారక రామారావు, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు, కాంతారావు, సూర్యకాంతం, రమణారెడ్డి నటించారు.[1]

నటీనటులు

[మార్చు]
  • ఎన్.టి.రామారావు _ నందనరావు
  • జమున_ లత/ మాధవి (ద్వి పాత్రాభినయం)
  • గుమ్మడి వెంకటేశ్వరరావు _కమిషనర్ ప్రభాకరరావు
  • కాంతారావు_సుందరం
  • రమణారెడ్డి_అంజి
  • అల్లు రామలింగయ్య_లాయర్ బ్రహ్మయ్య
  • ధూళిపాళ_ విశ్వేశ్వరయ్య
  • సత్యనారాయణ_డాక్టర్ గంగాధరం
  • పేకేటి
  • సూర్యకాంతం_ శాంతమ్మ
  • వి.నాగయ్య_ మంత్రి
  • మల్లాది_ రామారావు
  • జగ్గారావు_ ఇనస్పెక్టర్ ప్రకాష్
  • రాజశ్రీ_అప్పలమ్మ / రోజీ(ద్వి పాత్రాభినయం)
  • శారద_ కరుణ
  • జయంతి_అనూరాధ .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: పి.సుబ్రమణ్యం
  • కధ: కె.ఎ.ఆర్.ఆచార్య
  • మాటలు: పినిశెట్టి శ్రీరామమూర్తి
  • పాటలు: దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి,ఆరుద్ర
  • నేపథ్య గాయకులు: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శిష్ట్లా జానకి, ఘంటసాల వెంకటేశ్వరరావు, స్వర్ణలత, పులపాక సుశీల, బెంగుళూరు లత, వి.సత్యారావు
  • సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
  • ఛాయా గ్రహణం: కె.ఎస్.ప్రసాద్, రాజగోపాల్, రవికాంత్ నాగయిచ్
  • కూర్పు: ఎస్.ఎస్.ప్రకాష్
  • నృత్యములు: హీరాలాల్, వెంపటి సత్యం, చిన్ని
  • ఆర్ట్: గోడ్గాంకర్, అచ్యుతరావు
  • నిర్మాతలు: పి.చెంగయ్య, డి.ఎల్.నారాయణ
  • నిర్మాణ సంస్ధ:చందమామ ఫిలింస్
  • విడుదల:26:02:1965.

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
ఎవరన్నారివి కన్నులని - మధువొలికె గిన్నెలవి - ఎవరన్నారివి బుగ్గలని - ఎర్రని రోజా మొగ్గలవి సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి - ఇంతుల సంగతి పూ బంతుల సంగతి సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
ఎవరికి తెలియదులే యువకుల సంగతి - యువకుల సంగతి మీ తలబిరుసుల సంగతి దాశరథి సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
శ్రీ వేంకటేశా ఈశా శేషాద్రి శిఖరవాసా శరదిందు మందహాసా శతకోటి భానుతేజా దాశరథి సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల, వసంత

ఎగురుతున్నది యవ్వనము.. రచన: సి. నారాయణ రెడ్డి

గానం: ఘంటసాల, సుశీల.

ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, రచన: ఆరుద్ర , గానం.స్వర్ణలత, సత్యారావు

నాకంటి వెలుగు తమాషా తెలిసిందా, రచన: ఆరుద్ర, గానం.ఎస్.జానకి బృందం

మావయ్య చిక్కావయ్య చక్కని చుక్కకే , రచన: దాశరథి, గానం., ఎస్. జానకి బృందం

గాన

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రభూమి (31 July 2017). "దొరికితే దొంగలు (నాకు నచ్చిన చిత్రం)". Archived from the original on 9 సెప్టెంబరు 2017. Retrieved 26 February 2018.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.