నాటి మేటి సినీ ఆణిముత్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాటి మేటి సినీ ఆణిముత్యాలు
"నాటి మేటి సినీ ఆణిముత్యాలు" పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: పసుపులేటి రామారావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ఇతివృత్తం: నాటి మేటి సినీ ప్రముఖులతో ముఖాముఖి
ప్రక్రియ: తెలుసు సినిమా
విభాగం (కళా ప్రక్రియ): తెలుగు సినీ విశేషాలు
ప్రచురణ: అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్
విడుదల: 2008
ముఖపత్రాలంకరణ: అజయ్
ముద్రణా సంవత్సరాలు: 2010


నాటి మేటి సినీ ఆణిముత్యాలు తో ముఖాముఖి ఇంటర్య్వులు ఇది ఫిల్మ్ జుర్నలిస్టు అయిన పసుపులేటి రామారావు వ్రాసిన పుస్తకము. ఈ పుస్తకంలో చిత్ర రంగానికే తలమానికగా నిలిచిన మార్గదర్శకుల, మహానుభావుల యెందరివొ ముఖాముఖి ఇంటర్య్వులు ఉన్నాయి.

సినిమాకు తొలి మెట్టు ఐన నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చి మన చిత్ర రంగాన్ని తేజొవంతం చేసిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు యెందరివొ ఇంటర్య్వులు ఈ పుస్తకంలో ఉన్నాయి. కొత్త ఫిల్మ్ జుర్నలిస్టులకు సినిమా గతం గురించి తెలుసుకొవడానికి ఈ పుస్తకం మంచి ఆధారం. ఈ పుస్తకం కొత్త ఫిల్మ్ జుర్నలిస్టులకే కాక కళాభిమానులకు, సినిమా గొయర్స్ కు మన తెలుగు సినిమా గతం గురించి తెలుసుకొవడానికి ఈ పుస్తకం యెంతగానొ ఉపయొగపడుతుంది. ఈ పుస్తకంలో 30 ఇంటర్య్వులు వున్నాయి

నిర్వహణ వర్గము[మార్చు]

చరిత్ర[మార్చు]

పసుపులేటి రామారావు నాటి మేటి సినీ ఆణిముత్యాలుతో ముఖాముఖి ఇంటర్య్వులు పుస్తకాన్ని 2008 లో వ్రాసారు, ఈ పుస్తకం యొక్క మొదటి ప్రతి 2010 లో వెలువడింది. ఈ పుస్తకాన్ని దాసరి నారాయణరావు, మురళీ మోహన్, చిరంజీవి వంటి ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేశారు.

పుస్తకం లొ ప్రచురించిన ప్రముఖ సినీ ప్రముఖుల ఇంటర్య్వులు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]