పి. సతాశివం
Jump to navigation
Jump to search
పి. సదాశివం | |
---|---|
![]() 2011 లో జస్టిస్ పి. సదాశివం | |
భారత ప్రధాన న్యాయమూర్తి | |
Assumed office 19 జూలై 2013 | |
Appointed by | ప్రణబ్ ముఖర్జీ భారత రాష్ట్రపతి |
అంతకు ముందు వారు | అల్తమస్ కబీర్ |
పంజాబ్, హర్యానా హైకోర్టు | |
In office 20 ఏప్రిల్ 2007 – 8 సెప్టెంబరు 2007 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కదప్పనల్లూరు, ఈరోడ్ జిల్లా, తమిళనాడు, భారతదేశం | 1949 ఏప్రిల్ 27
జాతీయత | భారతీయుడు |
జీవిత భాగస్వామి | సరస్వతి సతాశివం |
కళాశాల | ప్రభుత్వ న్యాయకళాశాల, చెన్నై |
పళనిసామి సతాశివం (జననం:1949 ఏప్రిల్ 27) భారత ప్రధాన న్యాయమూర్తి. 2013 జూలై 19 న అల్తమస్ కబీర్ నుండి బాధ్యతలు స్వీకరించారు.[1] ఇతను భారత 40వ ప్రధాన న్యాయమూర్తి, తమిళనాడు రాష్ట్రం నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయిన రెండవ వ్యక్తి.[2]
నేపధ్యము[మార్చు]
తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా లోని కదప్పనల్లూర్ గ్రామంలోని వ్యవసాయకుటుంబంలో జన్మించాడు. తండ్రి పళనిసామి, తల్లి నాచ్చియమ్మాళ్. తన గ్రామం నుండి బి. ఎ. పట్టభద్రుడయున మొదటి వ్యక్తి ఈయనే. తర్వాత చెన్నై లోని ప్రభుత్వ న్యాయకళాశాల నుండి న్యాయవిద్యను పూర్తిచేశాడు.[3]
బయటి లంకెలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-27. Retrieved 2013-07-20.
- ↑ Venkatesan, J (2013). "Justice Sathasivam first judge from Tamil Nadu to become CJI – The Hindu". thehindu.com. Retrieved 1 జూలై 2013.
Justice Sathasivam, 64, is the first judge from Tamil Nadu to become the CJI
- ↑ "P. Sathasivam to be New Chief Justice of India". news.outlookindia.com. Archived from the original on 2013-07-03. Retrieved 1 జూలై 2013.

Wikimedia Commons has media related to P. Sathasivam.