పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:
}}
}}


'''పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే''' [[హైదరాబాదు]]లోని మెహిదీపట్నం నుండి ఆరాంఘర్ వరకు వరకు నిర్మించిన ఫ్లైఓవర్. భారతదేశ మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు స్మృత్యర్ధం 11.633 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఆసియాలోనే అతి పెద్దది. [[శంషాబాద్]]‌ లోని [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]]కు వెళ్ళే ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.
'''పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే''' [[హైదరాబాదు]] లోని మెహిదీపట్నం నుండి ఆరాంఘర్ వరకు వరకు నిర్మించిన ఫ్లైఓవర్. [[భారతదేశం|భారతదేశ]] మాజీ [[ప్రధానమంత్రి]] [[పి.వి. నరసింహారావు]] స్మృత్యర్ధం 11.633 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ [[ఆసియా]]లోనే అతి పెద్దది. [[శంషాబాద్]]‌ లోని [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]]కు వెళ్ళే ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.


== చరిత్ర ==
== చరిత్ర ==
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి దీనిని పునాదిరాయి వేయగా 2009, అక్టోబరు 19న అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రివద్ద ప్రారంభించాడు.
ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి]] [[వై.ఎస్. రాజశేఖరరెడ్డి]] దీనికి పునాదిరాయి వేయగా 2009, అక్టోబరు 19న అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి [[రోశయ్య]] మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రివద్ద ప్రారంభించాడు.


== మూలాలు ==
== మూలాలు ==

16:16, 17 జూన్ 2020 నాటి కూర్పు

పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే
PV_Narasimha_Rao_Expressway.jpg
రాజేంద్రనగర్ వద్ద పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే
Location
Major citiesహైదరాబాదు, తెలంగాణ

పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే హైదరాబాదు లోని మెహిదీపట్నం నుండి ఆరాంఘర్ వరకు వరకు నిర్మించిన ఫ్లైఓవర్. భారతదేశ మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు స్మృత్యర్ధం 11.633 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఆసియాలోనే అతి పెద్దది. శంషాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు వెళ్ళే ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.

చరిత్ర

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి దీనికి పునాదిరాయి వేయగా 2009, అక్టోబరు 19న అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రివద్ద ప్రారంభించాడు.

మూలాలు