సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:


[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1914 జననాలు]]
[[వర్గం:2010 మరణాలు]]
[[వర్గం:స్వాతంత్ర్య సమరయోధులు]]

16:01, 17 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ (1914-2010) ప్రముఖ స్వాతంత్ర్య యోధురాలు.

మహిళ ఉద్యమాలలో, ఖద్దరు ప్రచారములో, మద్యపాన వ్యతిరేక ఉద్యమాలలో ఎంతో పాటుపడింది. మహిళాభ్యుదయ సంస్థలో మల్లాది సుబ్బమ్మ తదితరులతో కలిసి మద్యపానానికి వ్యతిరేకముగా పోరాడింది.

1950లలో తెలుగు దేశం అనే పత్రిక నడిపింది.

రాజ్యలక్ష్మి ఆగస్ట్ 8, 2010న మరణించింది.