మోతే వేదకుమారి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
చి వర్గం:భారతీయ మహిళా గాయకులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 47: | పంక్తి 47: | ||
[[వర్గం:కర్ణాటక సంగీత విద్వాంసులు]] |
[[వర్గం:కర్ణాటక సంగీత విద్వాంసులు]] |
||
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]] |
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]] |
||
[[వర్గం:భారతీయ మహిళా గాయకులు]] |
07:09, 19 అక్టోబరు 2013 నాటి కూర్పు
మోతే వేదకుమారి | |||
పదవీ కాలం 1957 - 1962 | |||
తరువాత | వీరమాచనేని విమల దేవి | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఏలూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఏలూరు, ఆంధ్ర ప్రదేశ్, India | 1931 సెప్టెంబరు 24||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
మతం | హిందూమతం |
మోతే వేదకుమారి (Mothey Vedakumari) భారత పార్లమెంటు సభ్యురాలు[1] మరియు గాయని.
ఈమె ఏలూరు లో సెప్టెంబర్ 24, 1931 తేదీన జన్మించింది. ఈమె తండ్రి మోతే నారాయణరావు.
ఈమె పశ్చిమ గోదావరి జిల్లా శాఖకు సెక్రటరీగా పనిచేసింది. ఈమె మహిళలకు కుట్టుపని, టైపింగ్ లో శిక్షణ కోసం ఒక కేంద్రాన్ని నడిపింది.
ఈమె ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి. ఈమె కర్ణాటక సంగీతాన్ని వినిపించేది.
ఈమె ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి 2వ లోకసభ కు భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా 1957 సంవత్సరంలో ఎన్నికయ్యారు.