స్వదేశీ జాగరణ్ మంచ్
స్థాపన | 22 నవంబరు 1991[1] |
---|---|
వ్యవస్థాపకులు | దత్తోపంత్ ఠెన్గడీ |
రకం | జాతీయ వాద సంస్థ |
సేవా ప్రాంతాలు | భారత దేశం |
ముఖ్యమైన వ్యక్తులు | కన్వీనర్ : CA. R. సుదర్శన్ |
అనుబంధ సంస్థలు | సంఘ్ పరివార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ |
జాలగూడు | అధికారిక వెబ్సైటు |
స్వదేశీ జాగరన్ మంచ్ ఒక భారతీయ సాంస్కృతిక సంస్థ. ఇది జాతీయ భావాలతో కూడిన ఆర్థిక సమస్యలతో వ్యవహరించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ.
స్థాపన
దీనిని 1991 లో దత్తోపంత్ ఠెన్గడీ స్థాపించారు. ఈ సంస్థ కన్వీనర్ CA. R. సుదర్శన్. దీని సహ కన్వీనర్ అశ్వని మహాజన్. ఇది విదేశీ పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
మూలాలు
- ↑ "Introduction | Swadeshi Jagran Manch". Swadeshi Jagran Manch. Retrieved 24 నవంబరు 2019.