బోడె రామచంద్ర యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోడె రామచంద్ర యాదవ్
నియోజకవర్గం పుంగనూరు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జనసేన పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు, పారిశ్రామిక వేత్త

బోడె రామచంద్ర యాదవ్‌ భారతీయ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున గత 2019 ఎన్నికల్లో ఆయన పోటీచేసాడు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయినా ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా దక్కిన సగటు ఓటు శాతం 6 కానీ, ఆయనకు 8 కంటే ఎక్కువే.[1]

మొలక[మార్చు]

  1. "పుంగనూరు ఎన్నికల ఫలితం 2019: విజేతలు & రన్నర్స్ అప్, అభ్యర్థులు జాబితా - Oneindia Telugu". web.archive.org. 2023-06-19. Archived from the original on 2023-06-19. Retrieved 2023-06-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)