మసీదుపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మసీదుపాడు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలానికి చెందిన గోపన్నపాలెం పంచాయితీలోని ఒక గ్రామం. [1] దీనికి చుట్టూ చెరువులు, పంట పొలాలు గలవు. ఇక్కడ వరితో పాటు, చెరకు, మొక్కజొన్న, కొబ్బరి పండిస్తున్నారు. వేసవి కాలంలో ఇక్కడ మిరప, ప్రొద్దుతిరుగుడు, పుచ్చకాయలు పండిస్తారు.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.