మహిమా కుమారి మేవార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహిమా కుమారి మేవార్
మహిమా కుమారి మేవార్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు దియా కుమారి
నియోజకవర్గం రాజ్‌సమంద్

వ్యక్తిగత వివరాలు

జననం 22 జులై 1972
వారణాసి
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు జేపీ సింగ్ డియో, విద్యాదేవి
జీవిత భాగస్వామి విశ్వరాజ్ సింగ్
నివాసం సమోర్ బాగ్ తహసీల్ గిర్వా, ఉదయపూర్, రాజస్థాన్
మూలం [1]

మహిమా కుమారి మేవార్ (జననం 22 జూలై 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాజ్‌సమంద్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (5 June 2024). "Rajasthan Lok Sabha Election Results 2024: Full and final list of winners including Om Birla, Gajendra Singh Shekhawat, Rajkumar Roat and more". Archived from the original on 12 September 2024. Retrieved 12 September 2024.