మాదల వీరభద్రరావు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
మాదల వీరభద్రరావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సీనియర్ పాత్రికేయుడు.క్రోసూరు మండలం బాలెమర్రు గ్రామంలో 19.5.1919 న రాజ్యలక్ష్మమ్మ బుచ్చిరాజు దంపతులకు జన్మించారు.13.8.2001 న మరణించారు.
రచనలు[మార్చు]
- జాతీయ స్వాతంత్ర్య సమరంలో ఆంధ్రుల ఉజ్జ్వల పాత్ర
- అల్లూరి సీతారామరాజు
- దేశభక్త జీవిత చరిత్ర
- శ్రీ సర్వోత్తమ జీవితము
- మా తీర్థయాత్రలు
- గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం 1920-30 ఉజ్వల ఘట్టాలు