మురిపించే మువ్వలు
స్వరూపం
| మురిపించే మువ్వలు (1962 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎం.వి.రామన్ |
|---|---|
| తారాగణం | జెమిని గణేశన్ , సావిత్రి, కమల లక్ష్మణ్, మనోహర్ |
| సంగీతం | ఎస్.ఎం. సుబ్బయ్యనాయుడు |
| నిర్మాణ సంస్థ | దేవి ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
మురిపించే మువ్వలు 1962 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] దీనికి తమిళచిత్రం కొంజుం సలంగై (கொஞ்சும் சலங்கை, 1962) మాతృక. రెండింటిలోను మహానటి సావిత్రి, జెమినీ గణేశన్ ప్రధాన పాత్రలను పోషించారు.
తారాగణం
[మార్చు]- సావిత్రి
- జెమిని గణేశన్
- లక్ష్మణ్
- మనోహర్
- కుమారి కమల
- ఎస్.వి రామదాసు
- కె సారంగపాణి
- సి.పి.కిట్టన్
- ఋష్యేంద్రమణి
- టి.పి.ముత్తులక్ష్మీ
- పి.ఎస్.జ్ఞానం
- వి.పి.ఎస్.మణి
- కుమారి మాధురి
- ఎస్ వి.సీతారామన్
- రత్నం
- టి.వి సీతారామన్
- జెమినీ బాలు
- కుమారి శశి
- స్టంట్ రాజి
- కె.ఎస్.మణియన్
- ఎస్.పీర్ మహమ్మద్.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: యం.వి.రామన్
- సంగీతం: ఎస్.యం.సుబ్బయ్య నాయుడు
- గీత రచయిత:ఆరుద్ర
- నేపథ్య గాయకులు: పి.లీల,మాధవపెద్ది సత్యం, ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, శిష్ట్లా జానకి, కె.అప్పారావు, రాధా జయలక్ష్మి
- నిర్మాత: యం.వి.రామన్
- నిర్మాణ సంస్థ: దేవి ఫిలింస్
- విడుదల:1962.
పాటలు
[మార్చు]- ఆశ నీవు తీర్చుమా నన్ న్నవలతీరం చేర్చుమా - ఎస్. జానకి, ఘంటసాల , రచన:ఆరుద్ర
- నీలీల పాడెద దేవా మము మనవి ఆలించ వేడెద దేవా మాము - ఎస్. జానకి , రచన:ఆరుద్ర
- వీరులభూమి మేటి వేల్పుల భూమి వీరమాత పేరుగన్న - ఘంటసాల బృందం , రచన: ఆరుద్ర
- శుభములిచ్చే వేల్పు సురకోటసేనాని సుభ్రమణ్యంబనెడి వేల్పు - పి.లీల , రచన:ఆరుద్ర
- సొంపు గజ్జెల సృతిచేత చెలియ పొంగునమ్మా మొదటి పాటచేత - పి.లీల, రచన:ఆరుద్ర
- దేశాన ఉత్తముల చిత్రవధ కావించే,ఘంటసాల, రచన:ఆరుద్ర
- కాంచ కన్నుల విందు తన కాలూచి నటరాజు ఆడే, పి.లీల, రచన: ఆరుద్ర
- కలువ తేనెటీగయే ఒకటుందోయే కుసుమించు , పి.సుశీల, రచన:ఆరుద్ర
- జయమనుమా శుభ జయామనుమా జనీయించు, మాధవపెద్ది సత్యం బృందం, రచన: ఆరుద్ర
- బ్రహ్మతాళం మ్రోచ హరి శంఖ ధ్వని,.. అభినయాల చేశద, పి.లీల, రాధా జయలక్ష్మి, రచన: ఆరుద్ర
- శాంత ముఖముతో సలతతం నా మనఃశాంతి దోచి , కె.అప్పారావు, రచన:ఆరుద్ర .
విశేషాలు
[మార్చు]- ఇది దక్షిణభారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి పూర్తిస్థాయి టెక్నీకలర్ సినిమా.
- మహానటి సావిత్రికి ఇది 100వ సినిమా.