మైసూరు జంతుప్రదర్శన శాల

వికీపీడియా నుండి
(మైసూరు జంతుప్రదర్శనశాల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్రీ చామరాజేంద్ర జంతుప్రదర్శన శాల
జూ ప్రవేశ ద్వారము
ప్రారంభించిన తేదీ1892[1]
ప్రదేశముమైసూరు, కర్ణాటక, భారత్
విస్తీర్ణము245 ఎకరాలు (99 హెక్టార్లు)
Major exhibitsఏనుగు, peafowl, దుప్పి, sambar, parakeet, leopard, wild boar, white tiger, leopard, panther, జిరాఫీ

శ్రీ చామరాజేంద్ర జంతుప్రదర్శన శాల లేదా మైసూరు జూ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన జంతు ప్రదర్శన శాలలో ఒకటి.ఇది కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఉంది.

విశేశాలు[మార్చు]

  • 245 ఎకరాల స్థలంలో (99 హెక్టర్లు) దీనిని ఏర్పాటు చేశారు.
  • ఈ జూలో పెంపుడు జంతువుల నుంచి అడవి జంతువుల వరకు అన్ని రకాల జంతువులు ఉన్నాయి.
  • మైసూరులో ప్రత్యేక ఆకర్షణ కలిగిన ప్రదేశాలలో ఇది ఒకటి.
  • 1892 లో మైసూరు రాజు ఆధీనంలో స్థాపించ బడిన ఈ జూ ప్రపంచంలో ఉన్న అతి కొద్ది పాత జూ లలో ఒకటి.
  • మైసూరు ప్యాలెస్ ను సందర్శించడానికి వచ్చే దేశ, విదేశీ యాత్రికులు ఈ శ్రీ చామరాజేంద్ర జుంతు ప్రదర్శన శాలను కూడా సందర్శిస్తుంటారు.

ప్రవేశం[మార్చు]

శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్ ను సందర్శించడానికి ప్రవేశ రుసుమును చెల్లించ వలసి ఉంటుంది.

చిత్రమాలిక[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "List of Zoos in India, from 1800 until now". kuchbhi.com. Kuchbhi. Archived from the original on 21 అక్టోబరు 2011. Retrieved 4 July 2011.