మైసూరు విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైసూరు విశ్వవిద్యాలయం
Jayalakshmi Vilas Mansion.JPG
జయలక్ష్మి విలాస్ మాన్షన్, యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ మ్యూజియం
నినాదంజ్ఞానం కంటే ఉత్తమమైనది లేదు, "నేను ఎల్లప్పుడూ నిజానికి ఊతమిస్తాను"
రకంపబ్లిక్ యూనివర్సిటీ
స్థాపితం1916
ఛాన్సలర్వజుభాయ్ రుదభాయ్ వల
వైస్ ఛాన్సలర్కె.ఎస్. రంగప్ప
విద్యార్థులు10,946
అండర్ గ్రాడ్యుయేట్లు5,250
పోస్టు గ్రాడ్యుయేట్లు3,623
స్థానంమైసూరు, కర్నాటక, భారతదేశం
12°18′29.45″N 76°38′18.83″E / 12.3081806°N 76.6385639°E / 12.3081806; 76.6385639Coordinates: 12°18′29.45″N 76°38′18.83″E / 12.3081806°N 76.6385639°E / 12.3081806; 76.6385639
కాంపస్అర్బన్
అనుబంధాలుUGC, NAAC, AIU
జాలగూడుwww.uni-mysore.ac.in
దస్త్రం:University of Mysore logo.jpg

భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలో మైసూరులో ఉన్న ఒక ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయము మైసూరు విశ్వవిద్యాలయం. మైసూరు మహారాజు కృష్ణరాజ ఒడయార్ IV పాలనా కాలంలో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. దీని తొలి అధిపతి మైసూరు మహారాజు, తొలి వైస్ ఛాన్సలర్ హెచ్.వి.నన్‌జున్‌దయ్యతో ఇది జూలై 27, 1916 న ప్రారంభమైంది. ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలో ఆంగ్ల పరిపాలన యొక్క డొమైన్ వెలుపల మొదటిది, భారతదేశం మొత్తంలో ఆరవ విశ్వవిద్యాలయం, కర్ణాటకలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం. ఇది అనుబంధ రకపు స్టేట్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన తరువాత మార్చి 3, 1956 న స్వయంప్రతిపత్తి పొందింది.

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా[మార్చు]

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు