వేదిక:వర్తమాన ఘటనలు/2008 జూన్ 9

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 జూన్ 9 (2008-06-09)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • బిఎస్ఎన్ఎల్ ఎస్టీడీ చార్జీలను 40 నుంచి 50% తగ్గించింది.
  • ఎస్టీ హోదా కోరుతూ ఆందోళన కొనసాగిస్తున్న గుజ్జర్లతో చర్చలకు రాజస్థాన్ ప్రభుత్వం ఇద్దరు మంత్రులకు బాధ్యత అప్పగించింది.
  • అసోంలో పెట్రొ ధరల పెంపును నిరసిస్తూ ప్రతిపక్షాలు నిర్వహించిన బంద్ వల్ల విద్యా సంస్థలు, రవాణా మాధ్యమాల మూసివేతతో స్థంభించిన సామాన్య జనజీవనం. (సౌజన్యం: IndiaeNews.com)