వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 ఫిబ్రవరి 3 (2008-02-03)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ఆఫ్రికా దేశమైన కెన్యాలో శాంతి స్థాపనకు ప్రభుత్వం మరియు ప్రతిపక్షం మధ్య అంగీకారం కుదిరింది.
  • రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) పశ్చిమ బెంగాల్ లో గ్రామీణ టెలిఫోన్ పథకాన్ని ప్రారంభించింది.
  • ఈనాడు వార్తాపత్రికలో వికీపీడియా గురించి వ్యాసం ప్రచురించారు.
  • విజయవాడలో త్రివర్ణ పతాక సృష్టికర్త పింగలివెంకయ్య స్మృత్యర్ధం "తిరంగా పరుగు" నిర్వహించారు.