వేదిక:వర్తమాన ఘటనలు/2008 మే 6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 మే 6 (2008-05-06)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • భారత్‌కు రూ.19.50 లక్షల కోట్ల రుణభారం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.
  • చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 108వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
  • ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు మాస్కోలో ఉన్నట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఈ విషయంలో ముంబాయి 7వ స్థానంలో ఉంది.
  • మయన్మార్ లో నర్గీస్ తుఫాను మృతుల సంఖ్య 23వేలకు చేరింది.