వైదికి వెలనాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వైదికి బ్రాహ్మణులు (వైదిక, వైదీకులు, వైదికులు, వైదీకి, వైదీకీ) తెలుగు మాట్లాడే స్మార్త బ్రాహ్మణుల లోని ఒక ఉపశాఖకు చెందినవారు. వీరి పూర్వీకుల మూలాలు గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలు లోని కృష్ణా నది ఒడ్డున తీర ప్రాంతానికి చెందిన పురాతన నామం అయిన వెలనాడు ప్రాంతంలోఉన్నాయి. వీరు ముఖ్యంగా ఆది శంకరాచార్యులును ప్రధానంగా అనుసరిస్తారు, ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్లో కేంద్రీకృతమై ఉన్నారు.

చరిత్ర[మార్చు]

వైదికి వెలనాడు ఆధిపత్యం సూచన 12 వ శతాబ్దం నుండి ప్రారంభం నుండి మొదలవుతుంది. వైదికి వెలనాడు బ్రాహ్మణులు బ్రహ్మ నాయుడుతో పలనాడు యుద్ధంలో పాల్గొన్నారు. విజయనగర సామ్రాజ్యము రాజు కృష్ణదేవరాయలు యోధుల కొరకు రోజూ ఆచారాలు జరుపుటకు గోల్కొండ, గుల్బర్గా, అహ్మద్ నగర్, బీజాపూర్ ప్రాంతాలకు చెందిన దక్కన్ బహమనీ సుల్తానులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాలు సమయంలో 2000 మంది పైగానే బ్రాహ్మణులను నియమించడం జరిగింది. ఈ బ్రాహ్మణ కుటుంబాలు, సుమారుగా 1556 ఎ.డి. సంవత్సరము ప్రాంతంలో తళ్ళికోట యుద్ధంలో శ్రీ కృష్ణదేవ రాయలు అల్లుడు అయిన రామ రాయలు ఓటమి తర్వాత హస్తసాముద్రికం, జ్యోతిషశాస్త్రం, నిత్య కర్మ, వివాహం, మరణం వంటి సేవలు అందిస్తూ తమిళనాడు లోని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డాయి.

ప్రస్తుత కాలం[మార్చు]

స్మార్త సంప్రదాయం లోని తెలుగు మాట్లాడే పూజారులు చాలామంది ఈ శాఖకు చెందినవారు, అయితే, ఈ తెగ ప్రజలు ఇతర వృత్తులను కూడా ఎంచుకున్నారు.

సుప్రసిద్ధ వ్యక్తులు[మార్చు]

మత నాయకులు[మార్చు]

సినిమా రంగం[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

మరింత చదవండి[మార్చు]

  • B S L Hanumantha Rao, Social Mobility in Medieval Andhra, Telugu Academy Press
  • Christopher Alan Bayly, Rulers, Townsmen, and Bazaars: North Indian Society in the Age of British Expansion, 1770–1870, Cambridge University Press, 1983
  • Durga Prasad, History of the Andhras up to 1565 A. D., P. G. PUBLISHERS, GUNTUR (1988)