సోనా మసూరి
Jump to navigation
Jump to search
సోనా మసూరి బియ్యాన్ని తెలుగులో బంగారు తీగలు అని పిలుస్తారు.ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రధానంగా కృష్ణ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం మరియు గోదావరి జిల్లాలలో సాగు చేస్తారు. ఇవి సన్నబియ్యము, మరియు నాణ్యమైనవి. [1]
మూలాలు[మార్చు]
- ↑ "సన్న బియ్యం ధర మరీ లావు !". Sakshi. 24 August 2015.