సోమరాజు సదారాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోమరాజు సదారాం
జననంసోమరాజు సదారాం
ఆగస్టు 25, 1955
India గిర్మాజీపేట, వరంగల్‌, తెలంగాణ
నివాస ప్రాంతంగిర్మాజీపేట వరంగల్‌
వృత్తితెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్

సోమరాజు సదారాం తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్.[1]

బాల్యం - విద్యాభ్యాసం[మార్చు]

సోమరాజు సదారాం ఆగస్టు 25, 1955న వరంగల్‌ జిల్లా లోని గిర్మాజీపేటలో జన్మించాడు. ఈయన న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ చేశాడు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

1979లో శాసనసభలో చేరి వివిధ హోదాల్లో పనిచేశాడు. 2009లో శాసనసభ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 జనవరి రెండో తేదీ నుంచి సెప్టెంబర్ 14 2017 వరకు తెలంగాణ శాసనసభ కార్యదర్శిగా ఉన్నారు. మొత్తం 41 ఏండ్లు వివిధ హోదాల్లో అసెంబ్లీలో పనిచేశారు. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ సహకారంతో సామాజిక అంశాలపై అనేక కార్యక్రమాలను నిర్వహించారు.

మూలాలు[మార్చు]

  1. సోమరాజు సదారాం. "ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా రాజా సదారాం". నమస్తే తెలంగాణ. Retrieved 16 September 2017.[permanent dead link]
  2. సోమరాజు సదారాం. "ఆర్‌టీఐ ప్రధాన కమిషనర్‌గా రాజాసదారాం". ఈనాడు. Archived from the original on 20 జూన్ 2018. Retrieved 16 September 2017.