కాణిపాకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
[[బొమ్మ:Kanipakamtemple 1.JPG|thumb|left|300px|కాణిపాక ప్రధాన దేవాలయం.]]
[[బొమ్మ:Kanipakamtemple 1.JPG|thumb|left|300px|కాణిపాక ప్రధాన దేవాలయం.]]
[[బొమ్మ:Kanipakam temple.JPG|thumb|right|300px|కాణిపాక దేవాలయ అంతరాలయం.]]
[[బొమ్మ:Kanipakam temple.JPG|thumb|right|300px|కాణిపాక దేవాలయ అంతరాలయం.]]
'''కాణిపాకం''' [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[చిత్తూరు]] జిల్లా [[ఐరాల]] మండలానికి చెందిన గ్రామము. చిత్తూరు [[తిరుపతి]], [[బెంగళూరు]] [[జాతీయ రహదారి]] పై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది.
'''కాణిపాకం''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్‌]]లోని [[చిత్తూరు]] జిల్లా [[ఐరాల]] మండలానికి చెందిన గ్రామము. ఈ పుణ్యక్షేత్రం [[తిరుపతి]]-[[బెంగళూరు]] [[జాతీయ రహదారి]]పై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది.


=='''చరిత్ర'''==
=='''చరిత్ర'''==
''కాణి'' అంటే తడినేల అని, ''పాకం'' అంటే జలపాతం అని అర్ధం.
''కాణి'' అంటే తడినేల అని, ''పాకం'' అంటే జలపాతం అని అర్ధం.
చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారి ముగ్గురు మూడు రకాల అవిటితనంతో బాదపడేవారు, ఒకరికి గుడ్డి, ఒకరికి మూగ మరియు ఒకరికి చెవుడు. వారికి వున్న ఛిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ''ఏతాం''లతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. ఆ మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే శ్రీశ్రీశ్రీ వినాయక స్వామి వారి '''స్వయాంభు''' విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. <br /> ఈ మహిమ చూసిన ప్రజలు ఆయనే స్వయాంభుడు అని గ్రహింఛి ఛాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం ఛిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని ''కాణిపరకం'' అనే తమిళ పదంతో పిలిచేవారు రానురాను ''కాణిపాకం''గా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది.
చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ''ఏతాం''లతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. ఆ మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే శ్రీశ్రీశ్రీ వినాయక స్వామి వారి '''స్వయాంభు''' విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. <br /> ఈ మహిమ చూసిన ప్రజలు ఆయనే స్వయాంభుడు అని గ్రహింఛి ఛాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం ఛిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని ''కాణిపరకం'' అనే తమిళ పదంతో పిలిచేవారు రానురాను ''కాణిపాకం''గా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది.


==విశేషాలు==
==విశేషాలు==

13:24, 16 అక్టోబరు 2007 నాటి కూర్పు

కాణిపాక వినాయక స్వామి
కాణిపాక ప్రధాన దేవాలయం.
కాణిపాక దేవాలయ అంతరాలయం.

కాణిపాకం ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామము. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది.

చరిత్ర

కాణి అంటే తడినేల అని, పాకం అంటే జలపాతం అని అర్ధం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. ఆ మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే శ్రీశ్రీశ్రీ వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది.
ఈ మహిమ చూసిన ప్రజలు ఆయనే స్వయాంభుడు అని గ్రహింఛి ఛాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం ఛిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది.

విశేషాలు

కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగ వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కాణిపాకం&oldid=196006" నుండి వెలికితీశారు