చంద్రికా పరిణయం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి Rajasekhar1961, పేజీ చంద్రికా పరిణయము ను చంద్రికా పరిణయం కు తరలించారు |
(తేడా లేదు)
|
18:46, 8 జూలై 2020 నాటి కూర్పు
చంద్రికా పరిణయము ఒక తెలుగు పద్యరచన. దీనిని జటప్రోలు సంస్థానము ను పాలించిన సురభి మాధవ రాయలు రచించారు.
ఈ ఆరు ఆశ్వాసాల గ్రంథాన్ని 902 గద్య పద్యాలతో తీర్చిదిద్దాడు. సుచంద్రుడను రాజు తమిస్రాసురుడను రాక్షసున్ని చంపి, చంద్రికను పరిణయమాడటం ఈ కావ్యపు కథ. అవధానం శేషశాస్త్రి వెల్లాల సదాశివశాస్త్రితో కలిసి ఈ గ్రంథానికి టీకా రాశారు.
ఈ రచనకు సంపాదకునిగా కేశవపంతుల నరసింహశాస్త్రి సేవలందించారు.