చంద్రికా పరిణయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32: పంక్తి 32:


ఈ రచనకు సంపాదకునిగా [[కేశవపంతుల నరసింహశాస్త్రి]] సేవలందించారు.
ఈ రచనకు సంపాదకునిగా [[కేశవపంతుల నరసింహశాస్త్రి]] సేవలందించారు.

==మూలాలు==
* [https://archive.org/details/in.ernet.dli.2015.388073/mode/2up ఆర్కీవు.కాంలో చంద్రికా పరిణయము, 1982 ప్రతి.]

18:50, 8 జూలై 2020 నాటి కూర్పు

చంద్రికా పరిణయం
కృతికర్త: సురభి మాధవ రాయలు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల: 1904, 1982


చంద్రికా పరిణయము ఒక తెలుగు పద్యరచన. దీనిని జటప్రోలు సంస్థానము ను పాలించిన సురభి మాధవ రాయలు రచించారు.

ఈ ఆరు ఆశ్వాసాల గ్రంథాన్ని 902 గద్య పద్యాలతో తీర్చిదిద్దాడు. సుచంద్రుడను రాజు తమిస్రాసురుడను రాక్షసున్ని చంపి, చంద్రికను పరిణయమాడటం ఈ కావ్యపు కథ. అవధానం శేషశాస్త్రి వెల్లాల సదాశివశాస్త్రితో కలిసి ఈ గ్రంథానికి టీకా రాశారు.

ఈ రచనకు సంపాదకునిగా కేశవపంతుల నరసింహశాస్త్రి సేవలందించారు.

మూలాలు