నాయిని నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
== జీవిత విషయాలు == |
== జీవిత విషయాలు == |
||
నరసింహారెడ్డి [[1934]], [[మే 12]]న దేవయ్య రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు నల్గొండ |
నరసింహారెడ్డి [[1934]], [[మే 12]]న దేవయ్య రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు [[నల్గొండ జిల్లా]], [[దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం|దేవరకొండ నియోజకవర్గం]] తాలూకు [[నేరడుగొమ్ము]] గ్రామంలో జన్మించాడు. వృత్తి రీత్యా హైదరాబాదుకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. |
||
నరసింహారెడ్డికి అహల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (సమతా రెడ్డి), ఒక కుమారుడు (దేవేందర్ రెడ్డి) ఉన్నారు. |
నరసింహారెడ్డికి అహల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (సమతా రెడ్డి), ఒక కుమారుడు (దేవేందర్ రెడ్డి) ఉన్నారు. |
||
04:14, 22 అక్టోబరు 2020 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
నాయిని నరసింహారెడ్డి | |||
| |||
తెలంగాణ తొలి హోం శాఖామంత్రి
| |||
పదవీ కాలం జూన్ 2, 2014 – డిసెంబరు 11, 2018 | |||
నియోజకవర్గం | ముషీరాబాద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మే 1934 (age 89) నేరడుగొమ్ము, నల్గొండ జిల్లా, తెలంగాణ | ||
మరణం | 2020 అక్టోబరు 22[1] | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | నాయిని అహల్య | ||
సంతానం | నాయిని దేవేందర్ రెడ్డి , సమతా రెడ్డి |
నాయిని నరసింహారెడ్డి (మే 12, 1934 - అక్టోబరు 22, 2020) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితుడైన నరసింహారెడ్డి, తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించి, రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర మొదటి హోంమంత్రిగా పనిచేశాడు.
జీవిత విషయాలు
నరసింహారెడ్డి 1934, మే 12న దేవయ్య రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం తాలూకు నేరడుగొమ్ము గ్రామంలో జన్మించాడు. వృత్తి రీత్యా హైదరాబాదుకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.
నరసింహారెడ్డికి అహల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (సమతా రెడ్డి), ఒక కుమారుడు (దేవేందర్ రెడ్డి) ఉన్నారు.
తెలంగాణ ఉద్యమం
రాజకీయ ప్రస్థానం
ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుని ప్రస్తుత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయిని కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు.కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు.
మరణం
మూలాలు
- ↑ "మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత". Archived from the original on 2020-10-22. Retrieved 2020-10-22.