మిస్టర్ పర్ఫెక్ట్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Veera Narayana (చర్చ | రచనలు) ముఖ్యసవరణలు చేయబడ్డాయి |
Veera Narayana (చర్చ | రచనలు) ముఖ్యసవరణలు చేయబడ్డాయి |
||
పంక్తి 25: | పంక్తి 25: | ||
}} |
}} |
||
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో [[దిల్ రాజు]] నిర్మించిన కుటుంబ కథాచిత్రం '''''మిస్టర్ పర్ఫెక్ట్'''''. జీవితంలో ఎదగాలంటే రాజీపడకూడదు అని బతికే ఒక యువకుడు తనవాళ్ళకోసం తన సిద్ధాంతాలను మార్చుకునే క్రమమే కథాంశంగా రూపోందిన ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాష్ రాజ్, నాజర్, మురళీమోహన్, |
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో [[దిల్ రాజు]] నిర్మించిన కుటుంబ కథాచిత్రం '''''మిస్టర్ పర్ఫెక్ట్'''''. జీవితంలో ఎదగాలంటే రాజీపడకూడదు అని బతికే ఒక యువకుడు తనవాళ్ళకోసం తన సిద్ధాంతాలను మార్చుకునే క్రమమే కథాంశంగా రూపోందిన ఈ సినిమాలో [[ప్రభాస్]], [[కాజల్ అగర్వాల్]], [[తాప్సీ]], [[ప్రకాష్ రాజ్]], [[నాజర్]], [[మురళీమోహన్]], [[కె.విశ్వనాథ్]] తదితరులు నటించారు. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతం అందించిన ఈ సినిమా 21 ఏప్రిల్ 2011న విడుదలైంది. భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా నేటికీ ఈమధ్యకాలంలో వచ్చిన మంచి కుటుంబ కథాచిత్రంగా ప్రశంసలందుకోవడమే కాక 2011 ఉత్తమ కుటుంబ కథాచిత్రానికి బీ. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డును అందుకున్న తొలి సినిమాగా అవతరించింది. |
04:47, 15 మే 2013 నాటి కూర్పు
మిస్టర్ పర్ఫెక్ట్ (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దశరథ్ |
---|---|
నిర్మాణం | దిల్ రాజు |
కథ | దశరథ్ |
చిత్రానువాదం | హరి |
తారాగణం | ప్రభాస్ కాజల్ అగర్వాల్ తాప్సీ ప్రకాష్ రాజ్ నాజర్ మురళీమోహన్ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
సంభాషణలు | అబ్బూరి రవి |
ఛాయాగ్రహణం | విజయ్ కే చక్రవర్తి |
కూర్పు | మార్తాండ్ కే వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
విడుదల తేదీ | 21 ఏప్రిల్ 2011 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన కుటుంబ కథాచిత్రం మిస్టర్ పర్ఫెక్ట్. జీవితంలో ఎదగాలంటే రాజీపడకూడదు అని బతికే ఒక యువకుడు తనవాళ్ళకోసం తన సిద్ధాంతాలను మార్చుకునే క్రమమే కథాంశంగా రూపోందిన ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాష్ రాజ్, నాజర్, మురళీమోహన్, కె.విశ్వనాథ్ తదితరులు నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా 21 ఏప్రిల్ 2011న విడుదలైంది. భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా నేటికీ ఈమధ్యకాలంలో వచ్చిన మంచి కుటుంబ కథాచిత్రంగా ప్రశంసలందుకోవడమే కాక 2011 ఉత్తమ కుటుంబ కథాచిత్రానికి బీ. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డును అందుకున్న తొలి సినిమాగా అవతరించింది.