కరీంనగర్ వెండి నగిషీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెండి నగిషీ పని

కరీంనగర్ జిల్లాలో సున్నితమైన లోహకళ అయినటువంటి వెండి నగిషీ పనిలో(సిల్వర్ పిలిగ్రి) నాణ్యమైంది.వెండి తీగతో అపురూప కళాఖండాలను సృష్టించే ఈ కళకు కరీంనగర్‌ జిల్లా పుట్టినిల్లు . దారం నమూనాలో ఉండే వెండి, బంగారు తీగెలతో గృహోపకరణాలను తయారు చేసే పద్ధతినే సిల్వర్‌ ఫిలిగ్రీ అంటారు. సామాన్యంగా జనం వాడుకలో ఉండే ప్లేటులు, చెవిరింగులు, మెడను అలకరించే ఆభరణాలు, గిన్నెలు, కీచైన్స్‌, చెంచాలు లాంటివి ఈ ఫిలిగ్రీ కళలో రూపొందిస్తారు.[1]

విశేషాలు[మార్చు]

ఇది అతి ప్రాచీనమైన చేతిపని,అతి సన్నని వెండి తీగల అల్లికలతో డిజైన్లు తయారు చేస్తారు. యాష్‌ట్రేలు (గాజుతో), తమలపాకుల పెట్టెలు, చేతిబొత్తాలు, భరిణెలు, పతకాలు, గుండీలు, ఫొటోఫ్రేమ్‌లు మొదలైన అనేక రకాల వస్తువులను తయారు చేస్తారు

చరిత్ర[మార్చు]

సుమారు 200 ఏళ్ల కిందట ఒకప్పటి జిల్లా కేంద్రం ఎలగందులలో ఈ కళ పురుడు పోసుకుంది. కడార్ల పనయ్య (మునయ్య) అనే స్వర్ణకారుడు ఈ కళకు ఆద్యుడు. 1905లో జిల్లా కేంద్రం కరీంనగర్‌కు చేరుకున్న ఇతని వారసులు ఇప్పటికీ ఈ కళను కాపాడుతూ వస్తున్నారు.[2]

మూలాలు[మార్చు]