తెలుగు సాంస్కృతిక నికేతనం
Jump to navigation
Jump to search
తెలుగు సాంస్కృతిక నికేతనం భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నంలో ఉంది. దినినే ప్రపంచ తెలుగు మ్యూజియం అని కుడా అంటారు.
Telugu Saamskruthika Niketanam తెలుగు సాంస్కృతిక నికేతనం | |
---|---|
స్థాపితం | 2015 నవంబరు 19 |
ప్రదేశం | కైలాసగిరి, విశాఖపట్నం |
రకం | వారసత్వ కేంద్రం, సాంస్కృతిక కేంద్రం |
ఓనర్ | విశాఖపట్నం నగరాభివౄద్ది సంస్థ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం |
దీనిని 2015 సంవత్సరంలో స్థాపించారు.[1]
లక్ష్యాలు[మార్చు]
శాతవాహన వంశీయుల నుండి తెలుగు చరిత్ర, సంస్కృతిని విస్తరించుటే ఈ మ్యూజియం ప్రధాన లక్ష్యంతెలుగు సంస్కృతి, కళలు, జానపద కళలు, గొప్ప కవులు, భాష, సాహిత్యం, తెలుగు సమాజంలో గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర యొక్క 42 భాగాలను తెలుగు మ్యూజియం చూపిస్తుంది.