పందిరిపల్లెగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"పందిరిపల్లెగూడెం" కృష్ణా జిల్లా కైకలూరు మండలానికి చెందిన గ్రామం.

పందిరిపల్లెగూడెం(కైకలూరు)
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కైకలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 333
ఎస్.టి.డి కోడ్ 08677
  • ఈ గ్రామ పరిధిలోని సర్కారు కాలువపై గ్రామస్థులు రు. 50 లక్షలతో నిర్మించుకున్న వంతెనను 2014, ఫిబ్రవరి-27, గురువారం, మహాశివరాత్రినాదు ప్రారంభించారు. పెద్దింట్లమ్మ జాతరకు వెళ్ళే భక్తులందరికీ రాకపోకలకు ఈ వంతెన, మరింత సౌకర్యంగా ఉంటుంది. [1]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలు[మార్చు]

మండవల్లి, కలిదిండి, ఆకువీడు, ముదినేపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

వికాస్ టాలెంట్ హైస్కూల్, కైకలూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ

[1] ఈనాడు కృష్ణా; 2014, ఫిబ్రవరి-28; 3వ పేజీ.

మూలాలు[మార్చు]

  1. "onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Pandiripalligudem". Archived from the original on 19 మార్చి 2017. Retrieved 6 July 2016.